1/10
	1.యేసయ్య తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని తన శిష్యులకు ----- గా ఆజ్ఞాపించెను?
2/10
	2.తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసయ్య ఎవరికి తెలియజేయ మొదలు పెట్టెను?
3/10
	3.పేతురు యేసయ్య చేయి పట్టుకొనిప్రభువా, అది నీకు దూర మగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను -------?
4/10
	4.సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమై యున్నావు; అని యేసయ్య ఎవరి వైపు తిరిగి చెప్పెను?
5/10
	5.నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని యేసయ్య ఎవరితో చెప్పెను?
6/10
	6.ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. అని యేసయ్య ఎవరిని చూచి చెప్పెను?
7/10
	7.తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. అని అన్నది ఎవరు?
8/10
	8. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని  తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు? అని అన్నది ఎవరు?
9/10
	9. మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ------ ఇచ్చును?
10/10
	10.ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు ------ రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను?
		Result:		
			
        
            